త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | జ‌న‌వ‌రి 20 త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MLA Anirudh Reddy | రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌వ‌రి 20వ తేదీ త‌ర్వాత ఏ క్ష‌ణ‌మైనా మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావొచ్చు అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 2, 2026, 3.43 pm IST

MLA Anirudh Reddy | జ‌న‌వ‌రి 20 త‌ర్వాత మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌వ‌రి 20వ తేదీ త‌ర్వాత ఏ క్ష‌ణ‌మైనా మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావొచ్చు అని ఆయ‌న పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన కూడా ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్ల నుంచే సీఎం పర్యటన ప్రారంభం అవుతుంద‌న్నారు. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఖాజాగూడ భూముల వ్యవహారంలో వంశీరాం బిల్డర్స్‌తో రాజీ పడే సమస్యే లేదు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తేల్చిచెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement