త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | బావ‌మ‌రిది శ్రీనివాస‌రావు పార్థివ‌దేహానికి కేసీఆర్ నివాళి

KCR | అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించి త‌న బావ‌మ‌రిది జోగిన‌ప‌ల్లి శ్రీనివాసరావు పార్థివ‌దేహానికి బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

S

Telangana | Published On Aug 14, 2026, 4.56 pm IST

KCR | బావ‌మ‌రిది శ్రీనివాస‌రావు పార్థివ‌దేహానికి కేసీఆర్ నివాళి
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించి త‌న బావ‌మ‌రిది జోగిన‌ప‌ల్లి శ్రీనివాసరావు పార్థివ‌దేహానికి బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. శ్రీనివాస‌రావు భార్యాపిల్ల‌ల‌ను కేసీఆర్ ఓదార్చారు. త‌న సోద‌రుడి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం శోభ‌మ్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

Advertisement
Advertisement