త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivasa Rao | ముగిసిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు

Srinivasa Rao | బీఆర్ఎస్ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్ బావ‌మ‌రిది జోగిన‌ప‌ల్లి శ్రీనివాస్ రావు అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో కేసీఆర్ దంప‌తుల‌తో పాటు కేటీఆర్, హ‌రీశ్‌రావు, సంతోష్ కుమార్‌, కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

S

Telangana | Published On Aug 14, 2026, 7.40 pm IST

Srinivasa Rao | ముగిసిన జోగినపల్లి శ్రీనివాస్ రావు అంత్యక్రియలు
Advertisement

Srinivasa Rao | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్ బావ‌మ‌రిది జోగిన‌ప‌ల్లి శ్రీనివాస్ రావు అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో కేసీఆర్ దంప‌తుల‌తో పాటు కేటీఆర్, హ‌రీశ్‌రావు, సంతోష్ కుమార్‌, కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

అంత్య‌క్రియ‌ల‌కు ముందు అల్వాల్‌లో శ్రీనివాస రావు పార్థివ‌దేహానికి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. శ్రీనివాస‌రావు భార్యాపిల్ల‌ల‌ను కేసీఆర్ ఓదార్చారు. త‌న సోద‌రుడి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం శోభ‌మ్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

Advertisement
Advertisement