BJP Party | తెలంగాణ లిఫ్ట్ చేసిన నీటి కన్నా.. ఏపీ ఎక్కువ నీటిని తరలించింది : వెదిరె శ్రీరామ్
BJP Party | 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఎత్తిపోసిన నీటి కంటే.. ఏపీ ఎక్కువగా నీటిని తరలించిందని జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా-గోదావరి నదీ జలాల కేటాయింపులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
P
Pradeep Manthri
Telangana | Jan 6, 2026, 9.08 pm IST
















