Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీలకం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీలకమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 'బిట్సా గ్లోబల్ మీట్' (BGM26) ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్లోని బిట్స్ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్లో ప్రారంభమైంది.
P
Pradeep Manthri
Telangana | Jan 9, 2026, 6.54 pm IST

















