Telangana – AP | తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ..! | త్రినేత్ర News
Telangana – AP | తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ..!
Telangana - AP | గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నిరంతరం ఏదో ఒక వివాదం నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.