IAS Officers’ Association | ఎన్టీవీ, టీన్యూస్లపై కేసు నమోదు
IAS Officers' Association | ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి (Woman IAS Officer) పై మంత్రి (Minister) వేధింపుల వ్యవహారంలో ఎన్టీవీ (NTV), టీన్యూస్ (T News), తెలుగు స్కైబ్ (Telugu Scribe) సహా ఇతర డిజిటల్ మీడియా చానల్స్పై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయా చానళ్లలో ప్రసారమైన వార్తలపై విచారణ జరపాలని ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Officers' Association) కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan) సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 12, 2026, 3.41 pm IST















