Jagadish Reddy | గోదావరిని ఏపీకి కట్టబెడుతున్నరు.. కాంగ్రెస్ సర్కారుపై జగదీశ్రెడ్డి మండిపాటు
Jagadish Reddy | సంక్రాంతి కానుకగా గోదావరిని చంద్రబాబు నాయుడికి అప్పగించారని, ముందు నుంచి అనుకున్నట్టే ఏపీకి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్తో కలిసి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
Pradeep Manthri
Telangana | Jan 12, 2026, 6.57 pm IST














