WPL 2026 | డబ్ల్యూపీఎల్ 2026.. థ్రిల్లింగ్గా సాగిన మ్యాచ్లో గుజరాత్ గెలుపు..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీలో భాగంగా నిర్వహించిన మహిళల టీ20 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై గుజరాత్ జయాంట్స్ వుమెన్ జట్టు థ్రిల్లింగ్ విజయాన్ని సాధించింది. మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది.
M
Mahesh Reddy B
Cricket | Jan 12, 2026, 7.31 am IST

















