SBI | వినియోగదారులకు షాకిచ్చిన ఎస్బీఐ.. ఏటీఎం వినియోగ చార్జిలు పెంపు..
SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ వినియోగదారులకు షాకిచ్చింది. ఏటీఎంలతోపాటు ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్డ్రాయల్ మెషిన్ (ADWM) ట్రాన్సాక్షన్ చార్జిలను పెంచుతున్నట్లు తెలియజేసింది. ఏటీఎంలలో నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువ సార్లు నిర్వహించే లావాదేవీలకు గాను ఈ చార్జిలను పెంచుతున్నట్లు తెలిపింది.
M
Mahesh Reddy B
Business | Jan 12, 2026, 11.40 am IST















