IND Vs NZ | వడోదర వన్డేలో చెలరేగిన కివీ బ్యాటర్లు.. భారత్ విజయలక్ష్యం 301 పరుగులు..
IND Vs NZ | వడోదర వన్డేలో న్యూజిలాండ్ భారత్కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కివీస్ 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో అత్యధిక స్కోరర్గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు.
P
Pradeep Manthri
Sports | Jan 11, 2026, 5.44 pm IST
















