WPL 2026 | డబ్ల్యూపీఎల్ లో ఆ మూడు మ్యాచ్లకు స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేదు
WPL 2026 | భారత మహిళల టీ20 క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇప్పటికే 5 మ్యాచ్లు పూర్తవ్వగా ఈ సారి ట్రోఫీ కోసం బెంగళూరు, గుజరాత్, ముంబై జట్లు గట్టిగానే పోటీనిస్తున్నాయని ఆయా జట్లు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లను చూస్తే స్పష్టమవుతుంది.
Mahesh Reddy B
Sports | Jan 13, 2026, 9.52 am IST















