Kerala | తిరువనంతపురంలో రెపరెపలాడిన బీజేపీ జెండా
Kerala | కేరళ (Kerala) రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) అధికార ఎల్డీఎఫ్ (LDF) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్డీఎఫ్ తన పట్టును నిలుపుకోగా, పట్టణ ప్రాంతాల్లో ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) ఆధిక్యం సాధించింది. తిరువనంతపురం (Thiruvananthapuram) కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. తిరువనంతపురం మేయర్గా కేరళ మాజీ డీజీపీ (DGP) ఆర్ శ్రీలేఖ (R Sreelekha) ఎన్నికవుతారని భావిస్తున్నారు.
A
A Sudheeksha
News | Dec 13, 2025, 7.35 pm IST

















