High Court | ఇద్దరు ఐఏఎస్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
High Court | సమాచార హక్కు చట్టం (RTI) కింద సమాచారం అందించాలని హైకోర్టు (High Court) ఆదేశించినప్పటికీ సమాచారం అందించకపోవడంతో ఇద్దరు ఐఏఎస్ అధికారులు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు (Notices) జారీ చేసింది
A
A Sudheeksha
News | Dec 11, 2025, 2.45 pm IST

















