Telangana | నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్కమార్క
Telangana | నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRDI)లో గురువారం "Coinage and Economy of Southern India" (దక్షిణ భారతదేశ నాణేలు మరియు ఆర్థిక వ్యవస్థ) అనే అంశంపై న్యూమిస్మాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
A
A Sudheeksha
News | Dec 11, 2025, 4.58 pm IST

















