BCCI | భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడబోమన్న బీసీబీ.. బీసీసీఐ కార్యదర్శి సైకియా రెస్పాన్స్ ఇదే..!
BCCI | త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. భారత్లో మ్యాచులు తాము ఆడబోమని బీసీబీ పట్టుదలతో ఉన్నది. ఈ క్రమంలో ఐసీసీకి లేఖ సైతం రాసింది. బీసీసీఐ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.
P
Pradeep Manthri
Sports | Jan 10, 2026, 3.23 pm IST
















