Clean Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ రికార్డులు.. 2025లో గణనీయమైన వృద్ధి..
Clean Energy | భారత్ తన క్లీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా 2025లో పలు అంశాల్లో రికార్డులను నమోదు చేసింది. శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 266.78 GW (గిగావాట్ల)కి పెరగగా, 2024 కన్నా ఇది 22.6 శాతం పెరిగిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
M
Mahesh Reddy B
Business | Jan 11, 2026, 11.47 am IST















