Pak Drones | జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ డ్రోన్లు.. భారత సైన్యం కాల్పులు
జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖను (LoC) దాటుకుని పాక్ వైపు నుంచి పలు డ్రోన్లు (Pak Drones) భారత్లోకి ప్రవేశించాయి.
G
Ganesh sunkari
National | Jan 12, 2026, 7.11 am IST














