Karnataka | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
Karnataka | కర్ణాటకలో కారు టైరు ఒక్క సారిగా పేలిపోయి, బస్సును వేగంగా ఢీకొనడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Karnataka | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని యాద్గిర్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న కారు సర్పుర తాలుకా శాంతాపూరకు చేరుకోగానే, కారు టైరు ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో కారు డ్రైవర్ వాహనంపై అదుపును కోల్పోయాడు. ఈ క్రమంలో ఆ కారు బెంగుళూరు నుంచి కాలాబురిగి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా ఢీకొట్టింది. వెంటనే ఒక్కసారిగా కారును మంటలు చుట్టుముట్టాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కారులోని ఆరుగురు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

DSP Bhimreddy | డీఎస్పీ భీంరెడ్డి నివాసంలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అనారోగ్యం కారణంగా నో అరెస్ట్
జులై 3, 2026

Accident | 9 గంటలకు పెండ్లి.. కొబ్బరి పొట్టు లారీ రూపంలో మృత్యువు..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



