త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | చిత్తూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు (Chittoor) జిల్లా ఇరువారం వ‌ద్ద‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం ఇరువారం స‌మీపంలో కంటైన‌ర్ వాహ‌నం కారును ఢీకొట్టింది.

G

National | Published On Feb 13, 2026, 9.17 am IST

Road Accident | చిత్తూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరు (Chittoor) జిల్లా ఇరువారం వ‌ద్ద‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. శుక్ర‌వారం ఉద‌యం ఇరువారం స‌మీపంలో కంటైన‌ర్ వాహ‌నం కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మరో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని పోలీసులు తెలిపారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement