Supreme Court | ఢిల్లీ అల్లర్ల కేసులో పలువురు నిందితులకు బెయిల్
Supreme Court | త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots)లో పలువురు నిందితులకు సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు ఉమర్ ఖలీద్, శార్జీల్ ఇమామ్లకు మాత్రం బెయిల్ తిరస్కరించింది.
A
A Sudheeksha
National | Jan 5, 2026, 1.50 pm IST

















