Magh Mela Snan | మౌని అమావాస్య.. త్రివేణి సంగమంలో 3.15 కోట్ల మంది స్నానాలు..!
Magh Mela Snan | మాఘమేళా, మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తును భక్తులు తరలివచ్చి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మాఘ మేళాలో మౌని అమావాస్య మూడోది.
P
Pradeep Manthri
National | Jan 18, 2026, 3.46 pm IST














