Bus Accident | లోయలో పడిపోయిన బస్సు.. తొమ్మిది మంది మృతి
Bus Accident | హిమాచల్ప్రదేశ్ సిర్మా జిల్లా హరిపుర్ధార్లో ఘోర బస్ ప్రమాదం జరిగింది. బస్సులోయలో పడి తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
P
Pradeep Manthri
National | Jan 9, 2026, 5.26 pm IST

















