PoK | పీవోకే మొత్తాన్ని కశ్మీర్లో విలీనం చేయాలి : బ్రిటిష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్
PoK | బ్రిటీష్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ కశ్మీర్ అంశంలో మరోసారి భారత్కు మద్దతు ప్రకటించారు. పీవోకే మొత్తాన్ని భారత్లో విలీనం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని పలుచోట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న నియంత్రణను విమర్శించారు.
A
A Sudheeksha
National | Jan 5, 2026, 4.59 pm IST

















