లోడ్ అవుతోంది...


రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అస్సాం, కేరళ, తమిళనాడు & పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఏఐసీసీ (AICC) సీనియర్ అబ్జర్వర్లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమిళనాడు, పుదుచ్చేరి బాధ్యతలు అప్పగించడం విశేషం.




Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam