Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదు
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్ మారేడ్ పల్లి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.
P
Pradeep Manthri
Hyderabad | Jan 18, 2026, 4.14 pm IST















