Rangareddy | వైన్ షాపులో చెలరేగిన మంటలు.. రూ. 1.2 కోట్ల మద్యం అగ్నికి ఆహుతి
Rangareddy | రంగారెడ్డి జిల్లా కందుకూరులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్ షాపులో మంటలు చెలరేగాయి.
Rangareddy | త్రినేత్ర.న్యూస్ : రంగారెడ్డి జిల్లా కందుకూరులో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకునే లోపే.. మద్యం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో సుమారు రూ. 1.2 కోట్ల విలువైన మద్యం, రూ. 60 వేల నగదు అగ్నికి ఆహుతి అయినట్లు యజమాని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతోనే.. మద్యం దుకాణం పూర్తిగా కాలిపోయి, భారీగా నష్టం వాటిల్లిందని యజమాని ఆరోపించారు.
తాజావార్తలు
- ●Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
- ●Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..
- ●TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!
- ●MMTS | ఖైరతాబాద్ గణేశ్.. భక్తులకు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
- ●Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. వైట్ హౌస్లో ఆ వార్తాసంస్థలపై నిషేధం
- ●Shamshabad | కల్వర్టును ఢీకొట్టిన కారు.. స్పాట్లోనే నలుగురు మృతి

Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత

Apple Pay | ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ పే సేవలు..

TSLPRB | పోలీసు ఉద్యోగార్ధులకు ఉచిత కోచింగ్.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..!

MMTS | ఖైరతాబాద్ గణేశ్.. భక్తులకు అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు






