Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్
Telangana Assembly | తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Rashmika Mandanna | కమల్హాసన్ క్లాప్తో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం - తమిళంలో రష్మిక స్పీచ్ హైలైట్
- ●Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
- ●CM Revanth Reddy | ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ
- ●Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి
- ●Stock Markets | ఫెడ్ రేట్ పెంపుతోనూ లాభాల్లో భారత మార్కెట్లు.. నిఫ్టీ 23,300 పైన..
- ●Hyderabad | పెళ్లి సామాన్లు తీసుకొస్తూ.. మృత్యుఒడిలోకి తండ్రీకుమార్తె

Rashmika Mandanna | కమల్హాసన్ క్లాప్తో ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం - తమిళంలో రష్మిక స్పీచ్ హైలైట్

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..

CM Revanth Reddy | ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ

Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి





