ED Raids | కోల్కతాలో బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్లో ఈడీ సోదాలు
ED Raids | కోల్కతా బొగ్గు కుంభకోణానికి (Kolkata Coal Scam) సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు.
ED Raids | త్రినేత్ర.న్యూస్: కోల్కతా బొగ్గు కుంభకోణానికి (Kolkata Coal Scam) సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) అధికారులు సోదాలు (ED Raids) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోనూ (Hyderabad) దాడులు నిర్వహించారు. నగరంలోని ఏఎంఆర్ (AMR) సంస్థ కార్యాలయంతోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత మహేశ్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్కతా, హైదరాబాద్, జార్ఖండ్లోని ప్రముఖ రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బొగ్గు సిండికేట్, అక్రమ లావాదేవీలు, నిధుల మళ్లింపు (Money Laundering) కోణంలో ఈ తనిఖీలు సాగుతున్నట్లుగా సమాచారం.
జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్కు అక్రమంగా కోలరీ బొగ్గును తరలించడంతో పాటు, చెల్లుబాటు అయ్యే డెలివరీ ఆర్డర్ హోల్డర్లు, ట్రాన్స్పోర్టర్ల నుంచి గుండా ట్యాక్స్, జీటీ, రంగదారి ట్యాక్స్ పేరిట సిండికేట్ భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. త ద్వారా గత ఐదేండ్లలో రూ.650 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు ఈడీ గుర్తించింది. ఇక బొగ్గు అక్రమ రవాణా ఆటకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులకు, రాజకీయ ప్రముఖులకు లంచాలు ముట్టినట్లు దర్యాప్తులో తేలింది.
సంబంధిత వార్తలు

MP Etala Rajendar | మిస్టర్ రేవంత్, పొంగులేటి! 22ఏ లో పెట్టే అధికారం మీకెవడిచ్చాడు?
సెప్టెంబర్ 5, 2026

Bheem Reddy | సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డికి ఈడీ షాక్.. మనీలాండరింగ్ కేసు నమోదు
సెప్టెంబర్ 3, 2026

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్ల ప్రచారం.. నేడు ఈడీ ముందుకు రాజా సాబ్ హీరోయిన్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్
- ●KTR | వీరప్పన్ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్
- ●Shashi Tharoor | గ్లోబల్ సౌత్కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు
- ●Hyderabad | మైలార్దేవ్పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి
- ●Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
- ●PM Modi | మంచివాళ్లతోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

Demat 2.0 | డీమ్యాట్ 2.0: బాండ్లలో డిజిటల్ విప్లవం.. ఇక నగదు, బాండ్ ఒకేసారి సెటిల్మెంట్

KTR | వీరప్పన్ను అటవీశాఖ మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో.. భూ దందాలు చేసే రేవంత్ రెడ్డి సీఎం అయితే అలానే ఉంది: కేటీఆర్

Shashi Tharoor | గ్లోబల్ సౌత్కు ఇది అత్యంత కీలక వేదిక.. బ్రిక్స్పై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు

Hyderabad | మైలార్దేవ్పల్లిలో విషాదం.. వేడి నీళ్ల బకెట్లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి



