త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | ఇప్ప‌టికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జ‌మ‌

Tummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జాప్ర‌భుత్వం రైతు భ‌రోసా కింద (Rythu Bharosa scheme) నిధుల‌ను విడుద‌ల చేస్తూ రైతుల‌కు అండ‌గా నిలుస్తోంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు (Tummala Nageswara Rao) చెప్పారు.

D

Hyderabad | Published On Jul 6, 2026, 4.50 pm IST

Tummala Nageswara Rao | ఇప్ప‌టికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జ‌మ‌
Advertisement

Tummala Nageswara Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జాప్ర‌భుత్వం రైతు భ‌రోసా కింద (Rythu Bharosa scheme) నిధుల‌ను విడుద‌ల చేస్తూ రైతుల‌కు అండ‌గా నిలుస్తోంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు (Tummala Nageswara Rao) చెప్పారు. ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు చెందిన 124.85 లక్షల ఎకరాలకు 7490.72 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు వివ‌రించారు. 7 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఆరవ విడతలో భాగంగా 92,729 మంది రైతుల ఖాతాలలో 354.96 కోట్లు జమ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Also Read..

న‌గర ఎకోపార్కుల‌న్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి ప‌దార్థం ఏమిటి? దాన్ని తిన‌వ‌చ్చా..?

ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!

Advertisement
Advertisement