Murder | హైదరాబాద్లో దారుణం.. కొబ్బరికాయలు నరికే కత్తితో పొడిచి చంపారు
Murder | హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సింగరేణి కాలనీలో హమేర్(35) అనే యువకుడిని కొబ్బరి కాయలు నరికే కత్తితో పొడిచి చంపారు.
Murder | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సింగరేణి కాలనీలో హమేర్(35) అనే యువకుడిని కొబ్బరి కాయలు నరికే కత్తితో పొడిచి చంపారు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డెడ్బాడీని స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత విభేదాలే కారణమా? లేక మరే కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హమేర్పై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. కాగా, మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించే యువకుల బృందానికి చెందినవారిగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026

Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 4, 2026

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్లో తాగునీటి సరఫరా బంద్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఉచిత చేప పిల్లల పథకం కొనసాగిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
- ●Naga Durga | ఓటీటీలో నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ - హయ్యెస్ట్ వ్యూస్తో రికార్డ్
- ●Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
- ●LIC | ఎల్ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్ఎస్ ప్రారంభం
- ●Samsung Galaxy F70 Pro 5G | తక్కువ ధరకే శాంసంగ్ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 6 ఏళ్ల వరకు అప్డేట్స్..
- ●DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్

Vakiti Srihari | ఉచిత చేప పిల్లల పథకం కొనసాగిస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి

Naga Durga | ఓటీటీలో నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రెండింగ్ - హయ్యెస్ట్ వ్యూస్తో రికార్డ్

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు

LIC | ఎల్ఐసీలో భారీ వాటా విక్రయం.. రూ.31 వేల కోట్ల లక్ష్యంతో కేంద్రం ఓఎఫ్ఎస్ ప్రారంభం



