Shruti Haasan | మౌనంగా ఉండాల్సిన సమయం దాటిపోయింది : శృతి హాసన్
Shruti Haasan | ఇప్పటి వరకు వెండితెరపై నటన, తన అందచందాలతో అలరించిన బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఓ సామాజిక అంశంతో తెరకెక్కిన ఓ డాక్యుమెంటరీకి గాత్రదానం చేశారు. తెలంగాణలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలు, బయట ప్రపంచానికి తెలియని కొన్ని హృదయ విదారక వాస్తవాల నేపథ్యంలో రూపొందిన ‘సైలెంట్ స్క్రీమ్స్ : ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే క్రైమ్ డాక్యుమెంటరీకి తన వాయిస్ అందించారు.
P
Pradeep Manthri
Movies | Jan 10, 2026, 11.10 pm IST
















