Stock Market | స్టాక్ మార్కెట్లు క్రాష్.. రూ.13లక్షల కోట్ల సంపద ఆవిరైంది..
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. మెజారిటీ రంగాల్లో అమ్మకాలతో వరుసగా ఐదో సెషన్లో భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.72శాతం పతనమై 605 పాయింట్లు తగ్గి 83,576 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 194 పాయింట్లు తగ్గి 25,683 వద్ద స్థిరపడింది. వరుస నష్టాలతో రూ.13లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
P
Pradeep Manthri
Business | Jan 9, 2026, 6.12 pm IST

















