Eatala Rajender | పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి: ఎంపీ ఈటల రాజేందర్
Eatala Rajender | పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ప్రభుత్వ భూములను పేదలు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందని, ఇది మంచిది కాదని చెప్పారు.
G
Ganesh sunkari
Hyderabad | Jan 12, 2026, 1.19 pm IST















