Foodgrain Storage | ధాన్యం నిల్వ సౌకర్యాలు పెంచండి: రాష్ట్రాలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి
గోధుమలు, వరి కొనుగోళ్లు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రాలు ధాన్యం నిల్వ సౌకర్యాలను విస్తరించాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. పీడీఎస్ మౌలిక సదుపాయాల మెరుగుదలతో నిల్వ, రవాణా నష్టాలు తగ్గాయని, కొత్త నిల్వ సదుపాయాలకు కేంద్రం నిధులు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
a
admin trinethra
Agriculture | Dec 17, 2025, 11.14 pm IST

















