Tirumala | తిరుమలలో దారుణం.. కంపార్ట్మెంట్లో భక్తురాలికి మత్తుమందిచ్చి బంగారు గొలుసు చోరీ
Tirumala | తిరుమలలో (Tirumala) దారుణం చోటుచేసుకున్నది. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్తున్న వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చిన ఓ మహిళ.. ఆమె తాళిబొట్టు చేరీ చేసింది.
G
Ganesh sunkari
Andhra pradesh | Jan 11, 2026, 10.52 am IST

















