Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. 49 రోజులకు గానూ హుండీ నగదు ఆదాయం రూ. 3,52,47,662 అని ఆలయ అధికారులు తేల్చారు.
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. 49 రోజులకు గానూ హుండీ నగదు ఆదాయం రూ. 3,52,47,662 అని ఆలయ అధికారులు తేల్చారు. 114 గ్రాముల బంగారం, 3 కిలోల 900 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ రూపంలోనూ భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు.
విదేశీ కానుకల వివరాలివే..
అమెరికా – 2,047 డాలర్లు
ఇంగ్లాండ్ – 190 పౌండ్లు
కెనడా – 85 డాలర్లు
దిర్హామ్స్ – 565
నేపాల్ – 180
ఆస్ట్రేలియా – 110
వియత్నాం – 1,000
మలేషియా – 53
సింగపూర్ – 16
సౌదీ అరేబియా – 116
ఖతార్ – 2
న్యూజిలాండ్ – 5
యూరో – 30
దక్షిణాఫ్రికా – 100
కెన్యా – 100
తాజావార్తలు
- ●Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను
- ●MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?
- ●Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ
- ●Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే
- ●Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
- ●Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం

Konda Surekha | నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేనెలా బాధ్యురాలినవుతాను

MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?

Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే





