Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సొరంగం పనుల్లో ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను అనుసరించాలని..అవసరమైన సిబ్బందిని తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత వార్తలు

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
జులై 6, 2026

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
జులై 6, 2026
తాజావార్తలు
- ●OTT | సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
- ●Ponnam Prabhakar | రాముడి పేరుతో దోచుకున్నందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలి
- ●RGI Airport | ప్రయాణీలకు యూడీఎఫ్ షాక్.. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీఎంఆర్..!

OTT | సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్

Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..



