త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Jul 6, 2026, 7.43 pm IST

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ పద్ధతిన నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన40 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టును 2028 జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సొరంగం పనుల్లో ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను అనుసరించాలని..అవసరమైన సిబ్బందిని తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement