Revanth Reddy | జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాం: రేవంత్రెడ్డి
Revanth Reddy | త్వరలోనే జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. దీనికోసం పదవీ విరమణ చేసిన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, విశ్రాంత అధికారులతో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను శాస్త్రీయంగా విభజిస్తామని స్పష్టం చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 12, 2026, 4.43 pm IST














