త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sirpur-Kaghaznagar | సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌లో ఘోరం.. రైల్వే బ్లాక్ బ్రిడ్జిలో ఇరుక్కున్న కార్మికులు

Sirpur-Kaghaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం పెద్ద‌వాగు వ‌ద్ద నిర్మిస్తున్న‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణ ప‌నుల్లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు కార్మికులు నిర్మాణ ప‌నుల్లో ఇరుక్కుపోయారు.

S

Telangana | Published On Apr 8, 2026, 5.33 pm IST

Sirpur-Kaghaznagar | సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌లో ఘోరం.. రైల్వే బ్లాక్ బ్రిడ్జిలో ఇరుక్కున్న కార్మికులు
Advertisement

Sirpur-Kaghaznagar | త్రినేత్ర‌.న్యూస్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌లం పెద్ద‌వాగు వ‌ద్ద నిర్మిస్తున్న‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణ ప‌నుల్లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు కార్మికులు నిర్మాణ ప‌నుల్లో ఇరుక్కుపోయారు. తోటి సిబ్బంది గ‌మ‌నించి.. అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఒక కార్మికుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, మ‌రో కార్మికుడికి ఘ‌ట‌నాస్థ‌లిలోనే చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement