Karimnagar | కరీంనగర్ జిల్లాలో రెండు ఏటీఎంల్లో చోరీ
Karimnagar | రోజురోజుకు దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు రెండు ఏటీఎంల్లో చోరీకి పాల్పడ్డారు.
Karimnagar | త్రినేత్ర.న్యూస్ : రోజురోజుకు దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఒకే రోజు రెండు ఏటీఎంల్లో చోరీకి పాల్పడ్డారు. దుర్శేడు, తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన ఏటీఎంల్లోకి దొంగలు శనివారం అర్ధరాత్రి ప్రవేశించారు. మొదటగా సీసీటీవీ కెమెరాలపై స్ప్రే చల్లారు. అనంతరం ఏటీఎంలను ధ్వంసం చేసి.. నగదు దోచుకున్నారు. ఈ చోరీ గ్యాంగ్లో ఒక మహిళ ఉన్నట్లు తేలింది. దొంగలు తలకు టోపీ, కళ్లద్దాలు, ముసుగు ధరించినట్లు తిమ్మాపూర్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
సంబంధిత వార్తలు

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన
సెప్టెంబర్ 20, 2026

Suicide | వరకట్నం వేధింపులు.. పెళ్లైన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సెప్టెంబర్ 19, 2026

Kazipeta | కాజీపేటలో రూ. 1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ పట్టివేత
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్గా మారిపోయిన వృద్ధులు.. వీడియో
- ●Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో
- ●Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన
- ●DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
- ●Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

Get together | 50 ఏళ్ల తర్వాత గెట్ టూ గెదర్.. కిడ్స్గా మారిపోయిన వృద్ధులు.. వీడియో

Plastic Chair | కుర్చీలందరూ ఈ ప్లాస్టిక్ కుర్చీ వేరయా..! వైరల్ వీడియో

Hyderabad | శ్వాసనాళంలో ఇరుక్కున్న 'విటమిన్ బీ' మాత్ర.. తొలగించిన వైద్యులు

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 2 లక్షలకు పైగా భక్తుల సందర్శన



