DOST | డిగ్రీలో ఇంకా 2.50 లక్షల సీట్లు ఖాళీ.. త్వరలోనే స్పాట్ అడ్మిషన్లు
DOST | రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో దోస్త్( DOST ) ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులు.. డిగ్రీలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.
DOST | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది విద్యార్థులు.. డిగ్రీలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఇంకా 2.50 లక్షల సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోరింది. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. అయితే ఈ స్పాట్ అడ్మిషన్లలో గతేడాది మాదిరిగానే స్థానికేతరులకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల కానుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
- ●యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?
- ●Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!
- ●CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
- ●Brahmotsavam | వైభవంగా గరుడ సేవ.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు
- ●BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్గా కొత్త ముఖం?.. తెరపైకి ఆ మాజీ క్రికెటర్ పేరు..!

Horoscope | సెప్టెంబర్ 20 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?

యూపీఐకి బడ్జెట్ పెట్టలేరా?.. ప్రజల లావాదేవీలే ఆదాయ వనరా?

Aadhaar Biometric | అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీకి ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి..!

CM Revanth Reddy | విద్యార్థుల యూనిఫాంలలో కొత్త డిజైన్లు.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం





