త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Employees | చ‌లో హైద‌రాబాద్.. రేపే ఉద్యోగుల సంక‌ల్ప స‌భ‌

Telangana Employees | సెప్టెంబ‌ర్ 6న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో ఉద్యోగుల సంక‌ల్ప స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వోడ్నాల రాజశేఖ‌ర్ తెలిపారు.

S

Telangana | Published On Sep 5, 2026, 6.03 pm IST

Telangana Employees | చ‌లో హైద‌రాబాద్.. రేపే ఉద్యోగుల సంక‌ల్ప స‌భ‌
Advertisement

Telangana Employees | త్రినేత్ర‌.న్యూస్ : పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పోరుబాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 6న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో ఉద్యోగుల సంక‌ల్ప స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వోడ్నాల రాజశేఖ‌ర్ తెలిపారు. స‌భ‌కు రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ విభాగాల‌లోని ఉద్యోగులు పెద్ద సంఖ్య‌లో హాజ‌రుకానున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
Advertisement