TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత పొందని ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఈ అర్హత పరీక్షకు 24,986 మంది టీచర్లు హాజరు కానున్నారు.
TG TET | త్రినేత్ర.న్యూస్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత పొందని ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ఈ అర్హత పరీక్షకు 24,986 మంది టీచర్లు హాజరు కానున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో 66 వేల మంది టీచర్ల దాకా టెట్ క్వాలిఫై కాలేదు. ఈ క్రమంలో 2026 జనవరి, జూన్ నెలల్లో నిర్వహించిన టెట్ పరీక్షల్లో 38 వేల మంది వరకు అర్హత సాధించారు. ఇంకా 28 వేల మంది దాకా టెట్ ఉత్తీర్ణత పొందలేదు.
ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే టెట్కు 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. టెట్ పేపర్-1కు 5,964 మంది, పేపర్-2కు 19,022 మంది హాజరు కానున్నారు. మొత్తం 24,986 మంది టెట్ పరీక్ష రాయబోతున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్లో జాన్వీ స్పీడ్కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్
- ●Heavy Rains | మండపాల్లో వినాయకులు జాగ్రత్త.. ఎందుకంటే..?

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు

Janhvi Kapoor | సౌత్లో జాన్వీ స్పీడ్కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!





