త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | నేడు తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ భేటీ

Telangana | నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది.

S

Telangana | Published On Jun 4, 2026, 9.43 am IST

Telangana | నేడు తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ భేటీ
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ చైర్మ‌న్ కే కేశ‌వ‌రావు ఆధ్వ‌ర్యంలో భేటీ కానుంది. సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డితో పాటు వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు కూడా హాజ‌రు కానున్నారు. సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపున‌కు పార్టీల సలహాలు, సూచనలను క‌మిటీ స్వీకరించనుంది.

Advertisement
Advertisement