Telangana | నేడు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ
Telangana | నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Telangana | త్రినేత్ర.న్యూస్ : నేడు సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు ఆధ్వర్యంలో భేటీ కానుంది. సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరు కానున్నారు. సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపునకు పార్టీల సలహాలు, సూచనలను కమిటీ స్వీకరించనుంది.
సంబంధిత వార్తలు

Nagam Janardhan Reddy | ఏదుల నుంచి డిండికి నీళ్లు తరలిస్తే.. మరో ఉద్యమం తప్పదు.. రేవంత్ సర్కార్కు నాగం హెచ్చరిక
జూన్ 4, 2026

MJPTBCWRIES | 5 నుంచి బీసీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ.. వివరాలివే..!
జూన్ 4, 2026

TG TET | 30 వేల మంది టీచర్లు ‘టెట్’ ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | తీవ్ర అస్థిరతలో బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన ఫ్యూచర్స్..
- ●Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
- ●Microsoft Auto Pilots | మైక్రోసాఫ్ట్ ఆటోపైలట్స్ ఎంట్రీ.. మీ తరఫున పని చేసే ఏఐ ఏజెంట్ వచ్చేసింది..
- ●Donald Trump | ట్రంప్కు గట్టి షాక్.. ఇరాన్పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం
- ●Stock Markets | నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..
- ●Aamir Khan | ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ఖాన్..! ఎవరీ గౌరీ..?

Gold And Silver Prices Today | తీవ్ర అస్థిరతలో బంగారం, వెండి ధరలు.. స్వల్పంగా పెరిగిన ఫ్యూచర్స్..

Char Dham Yatra | చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి

Microsoft Auto Pilots | మైక్రోసాఫ్ట్ ఆటోపైలట్స్ ఎంట్రీ.. మీ తరఫున పని చేసే ఏఐ ఏజెంట్ వచ్చేసింది..

Donald Trump | ట్రంప్కు గట్టి షాక్.. ఇరాన్పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం



