Mettu Sai Kumar | తలసాని శ్రీనివాస్యాదవ్ ఓ వసూల్ రాజా: మెట్టు సాయికుమార్
Mettu Sai Kumar | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ (Talasani Srinivas Yadav) ఒక వసూల్ రాజా అని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ (Mettu Sai Kumar) ఆరోపించారు. తలసానికి రేవంత్రెడ్డి (Revanth Reddy) గురించి మాట్లాడే స్థాయిలేదని మండిపడ్డారు.
A
A Sudheeksha
Telangana | Jan 12, 2026, 2.01 pm IST















