Mahesh Kumar Goud | రెండేళ్ల పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపుకు: మహేశ్కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. కేసీఆర్ (KCR) రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఫామ్ హౌజ్కు పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు.
A
A Sudheeksha
Telangana | Jan 12, 2026, 2.39 pm IST














