త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Reddy | మీడియా అకాడ‌మీ చైర్మ‌న్‌గా శ్రీనివాస్ రెడ్డి

Srinivas Reddy | మీడియా అకాడమీ చైర్మ‌న్ ప‌ద‌వి మ‌ళ్లీ శ్రీనివాస్ రెడ్డినే వ‌రించింది. ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని మ‌రో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Feb 25, 2026, 6.29 pm IST

Srinivas Reddy | మీడియా అకాడ‌మీ చైర్మ‌న్‌గా శ్రీనివాస్ రెడ్డి
Advertisement

మ‌రో రెండేళ్లు ప‌ద‌వీకాలం పొడిగింపు

Srinivas Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మీడియా అకాడమీ చైర్మ‌న్ ప‌ద‌వి మ‌ళ్లీ శ్రీనివాస్ రెడ్డినే వ‌రించింది. ఆయ‌న ప‌ద‌వీకాలాన్ని మ‌రో రెండేళ్ల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ రెడ్డి ప‌ద‌వీకాలం నిన్న‌టితో ముగియ‌గా.. మ‌ళ్లీ ఆయ‌న‌కే అవ‌కాశం క‌ల్పించింది ప్ర‌భుత్వం. తాజా ఉత్త‌ర్వుల‌తో ఆయ‌న 2028 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. అయితే ప‌ద‌విలో ఉన్న‌వారినే మ‌ళ్లీ కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే.. ప‌ద‌వీకాలం ముగిసే స‌మ‌యానికి కొన్ని గంట‌ల ముందు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం ఆన‌వాయితీ. కానీ పదవీ కాలం ముగిసిన మరుసటి రోజున ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Advertisement
Advertisement