Special Trains | ప్రయాణీకులకు గుడ్న్యూస్.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. చర్లపల్లి -కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి, విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.
P
Pradeep Manthri
Telangana | Jan 17, 2026, 6.47 pm IST














