త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సంతోష్‌కుమార్‌

Santosh Kumar | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌ (Santosh Kumar) సిట్ (SIT) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సిట్ కార్యాల‌యంలోకి ఆయ‌న‌ను ఒక్క‌రినే అధికారులు అనుమ‌తించారు.

A

Telangana | Published On Jan 27, 2026, 4.27 pm IST

Santosh Kumar | సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన సంతోష్‌కుమార్‌
Advertisement

Santosh Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌ (Santosh Kumar) సిట్ (SIT) విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సిట్ కార్యాల‌యంలోకి ఆయ‌న‌ను ఒక్క‌రినే అధికారులు అనుమ‌తించారు. అంత‌కుముందు ఆయ‌న నందిన‌గ‌ర్‌లోని కేసీఆర్ నివాసంలో పార్టీ ప్ర‌ధాన నాయ‌కుల‌తో స‌మావేశమ‌య్యారు. అనంత‌రం కొంత‌మంది నాయ‌కుల‌తో క‌లిసి సిట్ కార్యాల‌యానికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఇదే కేసులో 20న హ‌రీశ్‌రావు, 23న కేటీఆర్‌లు కూడా సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. వారిని విచారించిన వెంక‌ట‌గిరి నేతృత్వంలోని బృంద‌మే సంతోష్‌కుమార్‌ను కూడా ప్ర‌శ్నించ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement